ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రాలయంలో పెరిగిన రద్దీ

ABN, First Publish Date - 2022-01-24T05:56:40+05:30

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కోలాహలంగా మారింది.

మహా ముఖద్వారం ముందు భక్తుల రద్దీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రాలయం, జనవరి 23: రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో.. కర్ణాటకలో శని, ఆదివారం వారాంతపు లాక్‌డౌన్‌ను ఎత్తేయడం వల్ల వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని, రాఘవేంద్ర స్వామి బృందావనానికి మొక్కులు తీర్చుకు న్నారు. రథోత్సవాల్లో పాల్గొని పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల ఆశీస్సులు పొందారు. ప్రధాన రహదారులు, మఠం ప్రాంగణం, మహాముఖద్వారం, నదీతీరం, రాఘవేంద్ర సర్కిళ్లు భక్తుల రద్దీగా మారాయి. 

Updated Date - 2022-01-24T05:56:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising