ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంద్యాల జిల్లా కోసం హిజ్రాల ధర్నా

ABN, First Publish Date - 2022-02-19T05:34:58+05:30

నంద్యాల జిల్లాలో పాణ్యం మండలాన్ని కలపాలని కోరుతూ శుక్రవారం జాతీయ రహదారిపై హిజ్రాలు ధర్నా చేశారు.

జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న హిజ్రాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాణ్యం, ఫిబ్రవరి 18: నంద్యాల జిల్లాలో పాణ్యం మండలాన్ని కలపాలని కోరుతూ శుక్రవారం జాతీయ రహదారిపై హిజ్రాలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో పాణ్యం కలపడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఆర్డీవో, రవాణా తదితర కార్యాలయాలకు వెళ్లడానికి 65 కిలోమీటర్లు వెళ్లాల్సిన వస్తుందన్నారు. నంద్యాల జిల్లా సమస్య తీరే వరకు తమ మద్దతు ప్రజాసంఘాల ఉద్యమానికి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రాజునాయుడు, వెంకటాద్రి, దేవదత్తు, రాంమోహన్‌నాయుడు, ప్రతాప్‌, శివకృష్ణ, ప్రజలు పాల్గొన్నారు. 



Updated Date - 2022-02-19T05:34:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising