ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం’

ABN, First Publish Date - 2022-08-31T06:05:09+05:30

నిత్యావసర సరుకుల ధరలను నియం త్రించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ కల్లూరు మండల కన్వీనర్‌ డి.రామాంజనేయులు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్లూరు, ఆగస్టు 30: నిత్యావసర సరుకుల ధరలను నియం త్రించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ కల్లూరు మండల కన్వీనర్‌ డి.రామాంజనేయులు విమర్శించారు. మంగళవారం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వ ప్రజావ్యతిరేక  విధానాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా డి.రామాంజనేయులు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలపై బస్సు, కరెంట్‌ చార్జీలు, పన్నులు పెంచి పస్తులుండేలా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సర్పంచు సహారాబీ, ఉపసర్పంచు వెంక టేష్‌, తౌరియా నాయక్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-31T06:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising