ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారు హారం సమర్పణ

ABN, First Publish Date - 2022-08-14T05:46:22+05:30

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి కర్ణాటకకు చెందిన ఎంఎస్‌ఆర్‌ పట్టాభిరామ్‌ అనే భక్తుడు రూ.1.56 కోట్లతో తయారు చేయించిన బంగారు హారాన్ని సమర్పించారు.

బంగారు హారాన్ని అందజేస్తున్న భక్తుడు ఎంఎస్‌ఆర్‌ పట్టాభిరామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రాలయం, ఆగస్టు 13: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి కర్ణాటకకు చెందిన ఎంఎస్‌ఆర్‌ పట్టాభిరామ్‌ అనే భక్తుడు రూ.1.56 కోట్లతో తయారు చేయించిన బంగారు హారాన్ని సమర్పించారు. శనివారం రాఘవేంద్రస్వామి 351వ ఆరాధనోత్సవాల్లో మధ్యారాధనలో భాగంగా ఊంజల మండపంపై రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న పట్టాభిరామ్‌ బంగారు హారాన్ని పీఠాధిపతికి అందజేశారు. అలాగే పీఠాధిపతి పాదాలకు భక్తులు సమర్పించిన నిధులు రూ.కోటితో నవ వైఢూర్యాలు, పచ్చవజ్రాలతో పొదిగిన మూడు హారాలను తయారు చేయించి మూల రాములకు అలంకరణ చేశారు. అదే విధంగా 350 కేజీల వెండితో మూల రాములకు వెండి మండపం, మూల బృందావననానికి బంగారు నవరత్నాల కవచాన్ని తయారు చేయిస్తున్నామని తెలిపారు. విరాళం ఇచ్చిన దాతలకు టీటీడీ డిప్యూటీ ఈవో రమేష్‌బాబుకు మెమెంటో, శేషవస్త్రం, ఫలపుష్ప మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. 

Updated Date - 2022-08-14T05:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising