ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ

ABN, First Publish Date - 2022-08-08T05:39:40+05:30

గ్రామాల్లో మొహర్రం, వినాయక చవితి పండుగలను హిందూ, ముస్లింలు ఐకమత్యంతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఆళ్లగడ్డ డీఎస్పీ వెంకటరామయ్య సూచించారు.

సీఐ, ఎస్‌ఐలతో చర్చిస్తున్న డీఎస్పీ వెంకటరామయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాగలమర్రి, ఆగస్టు 7: గ్రామాల్లో మొహర్రం, వినాయక చవితి పండుగలను హిందూ, ముస్లింలు ఐకమత్యంతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఆళ్లగడ్డ డీఎస్పీ వెంకటరామయ్య సూచించారు. చాగలమర్రి గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లపై ఆదివారం సాయంత్రం పర్యవేక్షించారు. డీఎస్పీ మాట్లాడుతూ మొహర్రం వేడుకలను హిందూ, ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising