ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ రైతు మృతి

ABN, First Publish Date - 2022-08-17T05:51:52+05:30

సీ బెళగల్‌ మండల కేంద్రానికి చెందిన మద్దికెర తిరుపతయ్య (55) మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీ బెళగల్‌, ఆగస్టు 16: సీ బెళగల్‌ మండల కేంద్రానికి చెందిన మద్దికెర తిరుపతయ్య (55) మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుపతయ్య తనకు ఉన్న 3.50 ఎకరాలతోపాటు మరో ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పత్తి, ఉల్లి, మిరప, వేరుశనగ పంటలను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్లుగా తెచ్చిన అప్పులు దాదాపు రూ.8.50 లక్షలు అయ్యాయి. అయితే దిగు బడి చేతిరాక అప్పులు ఎలా తీర్చాలో అర్థంగాక మదనపడుతుండేవాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పత్తి పంటకు పురుగుల మందు పిచికారి చేయడానికి భార్య లక్ష్మీదేవితో కలిసి పొలానికి వెళ్లారు. భార్యను నీళ్లకు పం పించి పురుగుల మందు తాగాడు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానిక ఎస్‌ఐ శివాంజల్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-08-17T05:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising