ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఠాధిపతికి వీడ్కోలు

ABN, First Publish Date - 2022-03-23T05:43:17+05:30

అహోబిలం పీఠాధిపతి రంగనాఽథయతీంద్ర మహాదేశికన్‌ తిరుపతికి మంగళవారం తన శిష్యబృందంతో బయలు దేరివెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లగడ్డ, మార్చి 22: అహోబిలం పీఠాధిపతి రంగనాఽథయతీంద్ర మహాదేశికన్‌ తిరుపతికి మంగళవారం తన శిష్యబృందంతో బయలు దేరివెళ్లారు. ఈయన ఈనెల 9న అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చారు. బ్రహ్మోత్సవాలు తన ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగించారు. అలాగే తెప్పోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్న తరువాత తిరుమలలో ఈ నెల 26న జరిగే వేంకటేశ్వరస్వామి మంగళాశాసనంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈయనకు నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, ఈవో నరసయ్య, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌, మఠం అధికారి సంపత్‌, వేదపండితులు వీడ్కోలు పలికారు.




Updated Date - 2022-03-23T05:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising