ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అధికారం ఉందని రెచ్చిపోతున్నారు’

ABN, First Publish Date - 2022-01-04T05:20:19+05:30

అధికారం ఉందని వైసీపీ నాయకులు రెచ్చిపో తున్నారని జడ్పీ మాజీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓర్వకల్లు, జనవరి 3: అధికారం ఉందని వైసీపీ నాయకులు రెచ్చిపో తున్నారని జడ్పీ మాజీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ అన్నారు. గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. సోమవా రం మండలం లోని హుశేనాపురం గ్రామంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వైసీపీ నాయకుడిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీ సులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ నాయకులు ఇలానే వ్యవ హరిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మహబూబ్‌బాషా, ప్రశాంత్‌, సుధాకర్‌, నారాయణ, రాము, బజారు, మాసూం, అన్వర్‌, మాలిక్‌, జయకృష్ణ, వేణు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-04T05:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising