ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కార్మికుల కడుపు కొట్టొద్దు’

ABN, First Publish Date - 2022-08-06T05:50:55+05:30

నంద్యాల జిల్లావ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులు, స్వీపర్లు, ఆయాలుగా పనిచేస్తున్న వారి కడుపుకొట్టవద్దని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి.శ్రీనివాసులు అన్నారు.

నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల టౌన్‌, ఆగస్టు 5: నంద్యాల జిల్లావ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులు, స్వీపర్లు, ఆయాలుగా పనిచేస్తున్న వారి కడుపుకొట్టవద్దని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి.శ్రీనివాసులు అన్నారు. నంద్యాలలోని మున్సిపల్‌ టౌన్‌హాల్‌ ఆవరణలో శుక్రవారం కార్మికుల ముఖ్య ప్రతినిధుల సమావేశం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. శ్రీనివాసులు మాట్లాడుతూ కేవలం రూ.6వేలు జీతాలు పొందుతున్న కార్మికులు, పెరిగిన ధరలతో కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే వీరికి రూ.15వేలకు జీతాన్ని పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్మికులు సుబ్బమ్మ, ఓబులమ్మ, సలోమి, సుభద్రమ్మ, బాల పక్కీరమ్మ, పద్మావతమ్మ, సరళమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-06T05:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising