ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాల అభివృద్ధికి విరాళం

ABN, First Publish Date - 2022-08-15T05:48:24+05:30

మండలంలోని నందవరం చౌడేశ్వరీమాత ఆలయాభివృద్ధికి హైదరాబాద్‌కు చెందిన భరత్‌కుమార్‌ కుటుంబ సభ్యులు ఆదివారం రూ.50వేలు విరాళం ఆలయ ఈవో రామానుజన్‌కు అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బనగానపల్లె, ఆగస్టు 14: మండలంలోని నందవరం చౌడేశ్వరీమాత ఆలయాభివృద్ధికి హైదరాబాద్‌కు చెందిన భరత్‌కుమార్‌ కుటుంబ సభ్యులు ఆదివారం రూ.50వేలు విరాళం ఆలయ ఈవో రామానుజన్‌కు అందించారు. అలాగే బనగానపల్లె పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయాభివృద్దికి తన తండ్రి మూల సిద్దారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు రామ్మోహన్‌రెడ్డి ఆదివారం రూ.50వేలు విరాళం అందించారు. ఆలయ కమిటీ సభ్యుడు వెంకటసుబ్బయ్య, మహేశ్వరరెడ్డి, బద్రీనారాయణకు ఈ విరాళాన్ని అందించారు. సుధీర్‌కుమార్‌రెడ్డి, భరత్‌చంద్రారెడి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-08-15T05:48:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising