ఆలయ జీర్ణోద్ధరణకు విరాళం
ABN, First Publish Date - 2022-08-11T06:02:52+05:30
కోవెలకుంట్ల మండల పరిధిలోని గుళ్లదుర్తి గ్రామంలో వెలసిన వీరభధ్రస్వామి గుడి జీర్ణోద్ధరణకు డాక్టర్ మధుసూదన్ రెడ్డి రూ.1,66,000వేలు విరాళం గ్రామ పెద్దలకు బుధవారం అందజేశారు.
కోవెలకుంట్ల, ఆగస్టు 10: కోవెలకుంట్ల మండల పరిధిలోని గుళ్లదుర్తి గ్రామంలో వెలసిన వీరభధ్రస్వామి గుడి జీర్ణోద్ధరణకు డాక్టర్ మధుసూదన్ రెడ్డి రూ.1,66,000వేలు విరాళం గ్రామ పెద్దలకు బుధవారం అందజేశారు. పురాతన వీరభద్రస్వామి దేవాలయం అభివృద్ధికి ఈ విరాళం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
Updated Date - 2022-08-11T06:02:52+05:30 IST