ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విధుల్లో నిర్లక్ష్యం వద్దు’

ABN, First Publish Date - 2022-05-27T05:50:58+05:30

విధులపై నిర్లక్ష్యం వహించవద్దని శ్రీశైలం ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని బోయరేవుల, మోత్కూరు గ్రామాల్లోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మోత్కూరులో మొబైల్‌ యాప్‌లో వివరాలను పరిశీలిస్తున్న అధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెలుగోడు, మే 26: విధులపై నిర్లక్ష్యం వహించవద్దని శ్రీశైలం ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని బోయరేవుల, మోత్కూరు గ్రామాల్లోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయ రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. అదేవిధంగా స్పందన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని, వారాం తపు సమావేశాలను తప్పక నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, చౌడయ్య, సిబ్బంది ఉన్నారు. 


Updated Date - 2022-05-27T05:50:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising