ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

ABN, First Publish Date - 2022-09-10T06:51:52+05:30

మంత్రాలయం పట్టణానికి చెందిన కర్రెప్ప(35) అదృశ్యం అయినట్లు మంత్రాలయం ఎస్‌ఐ వేణు గోపాల్‌ రాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రాలయం, సెప్టెంబరు 9: మంత్రాలయం పట్టణానికి చెందిన కర్రెప్ప(35)  అదృశ్యం అయినట్లు మంత్రాలయం ఎస్‌ఐ వేణు గోపాల్‌ రాజు తెలిపారు.  లైంగిక ఆరోపణ కేసులో కర్రెప్ప నిందితు డుగా ఉంటూ గురువారం ఆదోని కోర్టుకు వాయిదాకు వెళ్లాడు. శుక్రవారం రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువులు ఆ రా తీశారు. అయినా తెలియకపోవడంతో భార్య పార్వతి మంత్రాల యం పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ  తెలిపారు.



Updated Date - 2022-09-10T06:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising