ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2022-10-04T05:51:27+05:30

రాఘవేంద్రస్వామి దర్శనార్థం సోమవారం మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు.

మఠం ప్రాంగణంలో భక్తుల రద్దీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రాలయం, అక్టోబరు 3: రాఘవేంద్రస్వామి దర్శనార్థం సోమవారం మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రధాన రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. మఠం ప్రాంగణం అశేష జనవాహినితో కిక్కిరిసింది. 


Updated Date - 2022-10-04T05:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising