ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి ధర క్వింటం రూ.13,680

ABN, First Publish Date - 2022-05-21T05:50:33+05:30

ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో పత్తి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని(అగ్రికల్చర్‌)మే 20: ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో పత్తి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం పత్తిధర క్వింటం గరిష్ఠంగా రూ. 13,680 పలికింది. పత్తి జిన్నింగ్‌ పరిశ్రమల్లో  ఉత్పత్తికి అవసరమైన పత్తి లేకపోవడంతో వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దూది, పత్తి గింజల ధరలు పెరగడంతో స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ధరలు పెరగడానికి కారణమైంది. 231 క్వింటాలు పత్తి విక్రయానికి రాగా, వాటి కనిష్ఠ ధర  రూ.7వేలు, గరిష్ఠ ధర రూ.13,680, మధ్య ధర రూ.12,350 పత్తి ధర పలికింది. 


Updated Date - 2022-05-21T05:50:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising