ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటైనర్‌ ఢీకొని మహిళ దుర్మరణం

ABN, First Publish Date - 2022-06-26T06:35:35+05:30

ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చిన్నటేకూరు గ్రామంలో 44వ జాతీయ రహదారిపై కంటైనర్‌ ఢీకొని అయ్యమ్మ(72) మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, జూన్‌ 25: ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చిన్నటేకూరు గ్రామంలో 44వ జాతీయ రహదారిపై కంటైనర్‌ ఢీకొని అయ్యమ్మ(72) మృతి చెందింది. వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామా నికి చెందిన అయ్యమ్మ తన పుట్టినిల్లు అయిన చిన్న టేకూరుకు వచ్చింది. తిరిగి కృష్ణాపురం గ్రామానికి శనివారం తన మేనల్లుడును వెంట పెట్టుకుని చిన్నటేకూరు 44వ జాతీయ రహదా రిపై వెళ్తుండగా.. డోన్‌ వైపు నుంచి కర్నూలు వైపు అతి వేగంగా వెళ్తున్న కంటైనర్‌ మినీ లారీ ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో అయ్యమ్మ అక్కడికక్కడే మృతి చెం దింది. అయ్యమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమెకు భర్త ఓబులేసుతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయ్యమ్మ బంధువైన వెంకటరమణ  ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌ మహేష్‌పై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శరత్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.


Updated Date - 2022-06-26T06:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising