ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ మంత్రి దంపతులపై కేసు నమోదు

ABN, First Publish Date - 2022-02-17T05:15:47+05:30

మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌నాయుడు దంపతులపై బీజేపీ నాయకుడు భూమా కిశోర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు బుధవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 16: మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌నాయుడు దంపతులపై బీజేపీ నాయకుడు భూమా కిశోర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు బుధవారం తెలిపారు. పట్టణంలోని కందుకూరు రోడ్డులో గల 574/2 సర్వే నెంబరులో నిర్మించిన ప్రహరీని పడగొట్టటం, అక్కడున్న వాచ్‌మెన్‌ను బెదిరించడంపై భూమా కిశోర్‌రెడ్డి ఫిర్యాదు చేశారని, ఈ మేరకు మాజీ మంత్రి దంపతులతోపాటు మరో 22 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 



Updated Date - 2022-02-17T05:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising