ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Baireddy Rajasekhar Reddy: మంత్రి ధర్మానకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి..

ABN, First Publish Date - 2022-12-31T15:06:25+05:30

కర్నూలు: మంత్రి ధర్మాన ప్రసాదరావుకు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao)కు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Baireddy Rajasekhar Reddy) డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ ఆనాడు రాయలసీమ వాసుల ప్రాణ త్యాగం వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోగలి గామని.. మంత్రి ధర్మాన గుర్తించుకోవాలన్నారు. అమరావతి (Amaravathi) క్యాపిటల్‌ను షిఫ్ట్ చేస్తే కర్నూలు రాజధానికి మంత్రి ధర్మాన మద్దతు పలకాలన్నారు. నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో అన్యాయం జరిగితే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాల్సిందేనని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-31T15:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising