ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కర్నూలు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన రజకులు

ABN, First Publish Date - 2022-10-01T18:05:22+05:30

మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై రజక వృత్తిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు (Kurnool): మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై రజక వృత్తిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడుతోందన్న కారణంతో అధికారులు దాదాపు 20 గాడిదలను ఓ వాహనంలో ఎక్కించి వదిలిపెట్టారు. దీంతో రెండు గాడిదలు ఆహారం లేక చనిపోయాయి. మరో రెండు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. దీంతో ఆగ్రహించిన రజక వృత్తిదారులు గాడిదలతో కర్నూలు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి గాడిదలను తోలి నిరసన తెలిపారు. గాడిదల మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రజక వృత్తిదారులు నినాదాలు చేశారు. రజకులకు దోబి ఘాట్లను నిర్మించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-10-01T18:05:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising