ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

23 ఏళ్ల తరువాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN, First Publish Date - 2022-05-16T04:56:37+05:30

మద్దికెర గ్రామంలోని జిల్లాపరిషత్‌ బాలుర పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 23 ఏళ్ల తరువాత కలుసుకున్నారు.

ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దికెర, మే 15: మద్దికెర గ్రామంలోని జిల్లాపరిషత్‌ బాలుర పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 23 ఏళ్ల తరువాత  కలుసుకున్నారు. ఆదివారం మద్దికెర జిల్లా పరిషత్‌ పాఠశాలలో 1999వ 10వ తరగతి విద్యార్థులు జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో అప్పటి ఉపాధ్యాయులు బ్లేసినమ్మ, నాగేశ్వరరావు, దేవేంద్రప్ప, ఖాజాహుసేన్‌, ఉపాధ్యాయులతో కలిసి సంతోషంగా గడిపారు. 23 ఏళ్ల తరువాత ఒకరినొకరు కలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమను గుర్తించుకొని అందరినీ ఒకే చోట కలపడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం అందరూ కలిసి విందు భోజనాలు చేశారు. 

Updated Date - 2022-05-16T04:56:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising