ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేష్‌ను కలిసిన ఆలూరు టీడీపీ నాయకులు

ABN, First Publish Date - 2022-03-06T05:27:52+05:30

టీడీపీ జాతీయ నాయకుడు నారా లోకేష్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జునచౌదరి, మాజీ ఎమ్మెల్సీ డా.మసాల పద్మజ, మాజీ జడ్పీటీసీ దేవేంద్రప్పలు మర్యాదపూర్వకంగా కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలూరు, మార్చి 5: టీడీపీ జాతీయ నాయకుడు నారా లోకేష్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జునచౌదరి, మాజీ ఎమ్మెల్సీ డా.మసాల పద్మజ, మాజీ జడ్పీటీసీ దేవేంద్రప్పలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలూరు నియోజకవర్గ సమస్యలు, పార్టీ స్థితిగతులపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలని నారా లోకేష్‌ సూచించినట్లు తెలిపారు. వారి వెంట టీడీపీ నాయకులు శైలేందర్‌, అనిల్‌, జహీర్‌, ఎల్లంకి నారాయణస్వామి చౌదరి, అమర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T05:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising