‘కిషోర బాలికలు సమతుల్య ఆహారం తీసుకోవాలి’
ABN, First Publish Date - 2022-05-29T06:21:45+05:30
రక్తహీనత రాకుండా కిషోర బాలికలు ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవాలని డీఎంహెచ్వో డా.బి.రామగిడ్డయ్య సూచించారు.
కర్నూలు(హాస్పిటల్),
మే 28: రక్తహీనత రాకుండా కిషోర బాలికలు ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం
తీసుకోవాలని డీఎంహెచ్వో డా.బి.రామగిడ్డయ్య సూచించారు. నగరంలో రోజా-2
అర్బన్ హెల్త్ సెంటర్లో ఋతుక్రమం పరిశుభ్రత దినోత్సవాన్ని శనివారం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం బాలికలకు శానిటరీ
వ్యాప్కిన్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్బీఎ్సకే జిల్లా
కోఆర్డినేటర్ హేమలత, సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-29T06:21:45+05:30 IST