ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశ్వవాహనంపై నరసింహస్వామి

ABN, First Publish Date - 2022-03-17T05:25:12+05:30

అహోబిలం బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఎగువన జ్వాలా నరసింహస్వామి అశ్వవాహనంపై ఊరేగించారు.

అశ్వవాహనంపై జ్వాలా నరసింహస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లగడ్డ, మార్చి 16: అహోబిలం బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఎగువన జ్వాలా నరసింహస్వామి అశ్వవాహనంపై ఊరేగించారు. స్వయంభువుగా వెలిసిన జ్వాలా నరసింహస్వామి యమునా నదిలో తన పాదాలు కడగటంతో తొట్టి తిరుమంజనం చేసినట్లుగా పురాణాల్లో ఉందని వేదపండితులు చెప్పారు. కార్యక్రమాల్లో పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహదేశికన్‌, ఈవో నరసయ్య, మఠం అధికారి సంపత్‌, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌, వేదపండితులు పాల్గొన్నారు. దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తి ప్రహ్లదవరదస్వామికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు వేదపండితులు కల్యాణం జరిపించారు. సాయంత్రం గజవాహనంపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఈవో నరసయ్య తదితరులు

నేడు ఇలా.. :ఎగువ అహోబిలంలో గురువారం రథోత్సవం, అభిషేకం కార్యక్రమాలను వేదపండితులు చేపడతారు. దిగువ అహోబిలంలో అశ్వవాహన సేవ ఉంటుంది.

Updated Date - 2022-03-17T05:25:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising