ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలో పూజలు బంద్‌

ABN, First Publish Date - 2022-04-13T12:08:14+05:30

మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలో ఏకాదశి సందర్భంగా ఎటువంటి ప్రత్యేక పూజలు జరగలేదు. పీఠాధిపతి సుబుధీంద్రతీర్థుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూల్: మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలో ఏకాదశి సందర్భంగా ఎటువంటి ప్రత్యేక పూజలు జరగలేదు. పీఠాధిపతి సుబుధీంద్రతీర్థుల ఆధ్వర్యంలో సుప్రభాతం, నిర్మల విసర్జనం చేసి నిజ బృందావనానికి మహామంగళహారతులిచ్చారు. ప్రతిరోజు జరగాల్సిన నిత్య పూజలు, అలంకరణ, టెంకాయలు కొట్టడం, పరిమళ ప్రసాదం, రథోత్సవాల ఊరేగింపు, నిత్యాన్నదానం వంటివి బంద్‌ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రాఘవేంద్రస్వామి అలంకరణలేని నిజ బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పీఠాధిపతులతోపాటు పండితులు, అర్చకులు ఉపవాసాలు పాటించారు.

Updated Date - 2022-04-13T12:08:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising