ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బసవన్న కొండల్లో చిరుత సంచారం

ABN, First Publish Date - 2022-07-01T16:02:07+05:30

జిల్లాలోని కోసిగి మండల కేంద్రంలోని బసవన్న కొండల్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని కోసిగి మండల కేంద్రంలోని బసవన్న కొండల్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గత 3, 4 నెలలుగా కొండల్లో సంచరిస్తున్న చిరుత పులి... గోర్రెలు, కోతులను చంపి తిన్నది. చిరుత సంచారంతో గ్రామస్తులు, పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి పులిని బంధించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. 

Updated Date - 2022-07-01T16:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising