ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీది నిరంకుశ పాలన

ABN, First Publish Date - 2022-11-24T00:45:28+05:30

వైసీపీ ప్రభుత్వానిది నిరంకుశ పాలన అని, అవినీతి, అసమర్థ పాలనను ప్రజల్లో ఎండగడుతున్న టీడీపీ నాయకు లు, కార్యకర్తలపై బెదిరింపులకు దిగుతున్నారని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని, తెలు గుయువత జిల్లా అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆరోపించారు.

ముదునూరులో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్నతెలుగు యువత నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముదునూరు(ఉయ్యూరు), నవంబరు 23: వైసీపీ ప్రభుత్వానిది నిరంకుశ పాలన అని, అవినీతి, అసమర్థ పాలనను ప్రజల్లో ఎండగడుతున్న టీడీపీ నాయకు లు, కార్యకర్తలపై బెదిరింపులకు దిగుతున్నారని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని, తెలు గుయువత జిల్లా అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆరోపించారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులకు నిరసనగా ముదునూరులో బుధవారం తెలుగు యువత ఆధ్వర్యం లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య పంథాలో శాంతియుతంగా నిరసన తెలిపిన టీడీపీ పెన మలూరు ఇన్‌చార్జ్‌ బోడె ప్రసాద్‌కు నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ని దర్శమని పార్టీ మండల అధ్యక్షుడు యెనిగళ్ల కుటుంబరావు ఆందోళన వ్యక్తం చేశా రు. పార్టీ గ్రామ అధ్యక్షుడు దూసర అజయ్‌, కాటూరి శరత్‌, పామర్తి నాగరాజు, బూసే రవి, సజ్జా మధు, వెంకటనారాయణ, పాలడుగు మాధవి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T00:45:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising