ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు చార్జీల పెంపుపై సీపీఐ రాస్తారోకో

ABN, First Publish Date - 2022-07-02T06:18:35+05:30

ఆర్టీసీ బస్సుల చార్జీల పెంపునకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో గంపలగూడెం గాంధీ సెంటర్లో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.

గంపలగూడెం గాంధీ సెంటర్లో సీపీపై నాయకుల రాస్తారోకో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంపలగూడెం, జూలై 1: ఆర్టీసీ బస్సుల చార్జీల పెంపునకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో గంపలగూడెం గాంధీ సెంటర్లో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ నాయకుడు షేక్‌ నాగుల్‌ మీరా మాట్లాడుతూ బస్సు చార్జీలు పెంచి రెండు మా సాలు కూడా కాలేదని మరళా సెస్‌ పేరుతో చార్జీలు పెంచడం అన్యాయ మన్నారు. ఇప్పటికే ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నారన్నారు. బస్సుచార్జీల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు. గౌర్రాజు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-02T06:18:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising