ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినాయక నిమజ్జనంలో విషాదం

ABN, First Publish Date - 2022-09-11T06:26:45+05:30

వినాయక నిమజ్జనంలో విషాదం

రాములమ్మ, రామయ్య మృతదేహాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరెంటు వైరు తగిలి ఉయ్యూరులో ఇద్దరు మృతి


ఉయ్యూరు, సెప్టెంబరు 10 : ఉయ్యూరులో శనివారం జరిగిన వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. 15వ వార్డులో వినాయక విగ్రహం నిమజ్జన ఊరేగింపులో విద్యుత్‌ వైరు తెగిపడి ఇద్దరు మృతిచెందారు. కాకాని గిరిజన కాలనీలో ఏర్పాటుచేసిన గణేశ్‌ విగ్రహం శనివారం సాయంత్రం ఊరేగింపుగా నిమజ్జనానికి వెళ్తుండగా, కాలనీకి చెందిన యడ్లపల్లి రాములమ్మ (62), యడ్లపల్లి రామయ్య (42) రోడ్డు పక్కన నిలుచున్నారు. ఆ సమయంలో విద్యుత్‌ వైరు తెగి రాములమ్మపై పడగా, షాక్‌కు గురై ఆమె కింద పడి చనిపోయింది. పక్కనే ఉన్న రామయ్య వైరు తీసేందుకు ప్రయత్నించగా, అతను కూడా షాక్‌ తగిలి మరణించాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-09-11T06:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising