ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజుకో మలుపు తిరుగుతున్న లంకెల మల్లారెడ్డి కేసు..

ABN, First Publish Date - 2022-02-23T16:56:13+05:30

బీజేపీ నాయకుడు లంకెల మల్లారెడ్డి హత్య కేసు విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బీజేపీ నాయకుడు  లంకెల మల్లారెడ్డి హత్య కేసు విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రజా ప్రతినిధి వియ్యంకుడిని తప్పించేందుకు కింది స్థాయిలో పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు వైసీపీలోని ఓ వర్గం నాయకులు  తీవ్రస్థాయిలో పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లా ఎస్పీ కేసు విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో వైసీపీ ప్రజాప్రతినిధి శిబిరంలో గుబులు రేగుతోంది. 


విజయవాడ పార్లమెంట్ బీజేపీ కిషాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి లంకెల మల్లారెడ్డి ఈ నెల 18న రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్య జరిగి నాలుగు రోజులైనా కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదని స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-02-23T16:56:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising