ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krishna: ఎస్‌బీఐ ఏటీఎం చోరీకి విఫలయత్నం

ABN, First Publish Date - 2022-03-05T14:50:55+05:30

కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని ఎస్‌బీఐ ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని ఎస్‌బీఐ ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. కాగా అలారం మోగడంతో దుండగులు పరారయ్యాయి. దుండగుల దాడిలో ఏటీఎం మిషన్ ధ్వంసమైంది. అయితే నగదు పోకపోవడంతో బ్యాంక్ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-05T14:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising