ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయీభవ!

ABN, First Publish Date - 2022-12-31T01:05:39+05:30

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మృతికి ఏపీ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఆర్‌.మల్లికార్జునరావు తన పెయింటింగ్‌ ద్వారా సంతాపం తెలిపారు.

హీరాబెన్‌ మృతికి సంతాపసూచికంగా మల్లికార్జునరావు గీసిన చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోదీని తల్లి హీరాబెన్‌ ఆశీర్వదిస్తున్నట్టు పెయింటింగ్‌

హీరాబెన్‌ మృతికి చిత్రకారుడు, ఏపీ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంచాలకుడు మల్లికార్జునరావు సంతాపం

విజయవాడ కల్చరల్‌, డిసెంబరు 30: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మృతికి ఏపీ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఆర్‌.మల్లికార్జునరావు తన పెయింటింగ్‌ ద్వారా సంతాపం తెలిపారు. పెయింటింగ్‌లో దేశాన్ని ఉన్నతపథం వైపు మోదీ నడిపించేలా విజయీభవ అని దీవిస్తున్నట్టు, దేశం కోసం దీర్ఘకాలం జీవించాలని హీరాబెన్‌ ఆశీర్వదిస్తున్నట్లు చిత్రీకరించారు. మోదీ ప్రపంచ శాంతి కోసం ప్రయత్నించడాన్ని సూచించేలా భరతమాత నీలిరంగు జెండాను పట్టుకోవడం, నెమలి సొగసు, పావురం ప్రశాంతత, సింహంలా బలాన్నీ, స్థిరమైన తెలివితో ఏనుగులా జీవించి దేశాన్ని గొప్ప దేశాల్లో ఒకటిగా మార్చాలనే మోదీ కాంక్షను చిత్రంలో జంతువుల ద్వారా సూచిస్తూ ఆయన పెయింటింగ్‌ వేశారు. తన కార్యాలయంలో పెయింటింగ్‌ను శుక్రవారం ఆవిష్కరించారు.

Updated Date - 2022-12-31T01:05:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising