ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉరివిలో బాదుడే బాదుడు

ABN, First Publish Date - 2022-07-01T06:41:30+05:30

ధరలు, పన్నులు విపరీతంగా పెం చేసి వైసీపీ పాలకులు విపరీతంగా దోచేస్తున్నారని టీడీపీ నేత, జడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకట నగేష్‌ ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెడన రూరల్‌ : ధరలు, పన్నులు విపరీతంగా పెం చేసి వైసీపీ పాలకులు విపరీతంగా దోచేస్తున్నారని టీడీపీ నేత,  జడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకట నగేష్‌ ధ్వజమెత్తారు. ఉరివి గ్రామంలో గురువారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.  పాలకుల నిర్లక్ష్యం కారణంగానే  కాల్వకు గండిపడి 500 ఎకరాల్లో వెదజల్లిన వరి దెబ్బతిని రైతులు నష్టపోయారన్నారు. శలపాటి ప్రసాద్‌, గంధం గోపాలకృష్ణ, శీరం ప్రసాద్‌, పండ్రాజు రాంబాబు, చెన్నూరి శేఖర్‌, కాగిత వాసు, అర్జా రాం బాబు, నాగబాబు, మధు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-07-01T06:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising