ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: వంగలపూడి అనితకు వైసీపీ నేతల బెదిరింపులు

ABN, First Publish Date - 2022-08-09T18:44:39+05:30

వంగలపూడి అనిత (Vangalapudi Anita)కు వైసీపీ నేతల నుంచి బెదిరింపులు వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita)కు వైసీపీ నేతల నుంచి బెదిరింపులు వచ్చాయి. మంగళవారం విజయవాడలో ఏపీ మహిళ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్ సమావేశం (Round table meeting)లో ఆమె పాల్గొన్నారు. భేటీ జరుగుతుండగా అనితకు వైసీపీ నేత (YCP Leader) నుంచి ఫోన్ వచ్చింది. ఎంపీ గోరంట్ల మాధవ్‌ (MP Gorantla) వ్యవహారంపై అతిగా స్పందించవద్దంటూ హెచ్చరించాడు. అయితే తాను వాస్తవాలను మాత్రమే ప్రజలకు చెబుతున్నానని అనిత సమాధానం ఇచ్చారు. మాధవ్‌ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం లేదని వైసీపీ నేత అన్నాడు. కాగా అనిత ఫోన్‌ కాల్‌ను స్పీకర్ ఆన్‌చేసి సమావేశంలో అందరికి వినిపించారు. 9848075369 నెంబర్ నుంచి వైసీపీ నేత ఫోన్ చేసి బెదిరించాడని అనిత తెలిపారు. 

Updated Date - 2022-08-09T18:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising