ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-06-29T06:08:54+05:30

చెట్టుకొమ్మ నరుకుతుండగా విద్యుదాఘాతానికి గురై గోపినేనిపాలెం గ్రామంలో అప్పికట్ల ప్రభాకర్‌రావు (47) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు.

మృతుడు ప్రభాకరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వత్సవాయి, జూన్‌ 28: చెట్టుకొమ్మ నరుకుతుండగా విద్యుదాఘాతానికి గురై గోపినేనిపాలెం గ్రామంలో అప్పికట్ల ప్రభాకర్‌రావు (47) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. కూలి పనికి వెళ్లిన అతడు కొమ్మను నరుకుతుండగా వైర్లకు గొడ్డలి తగిలి విద్యుదాఘాతానికి గురైయ్యాడు. అతడి కి భార్యా, ఇద్దరు కుమార్తులు. ఇంటి యజమానికి చనిపోవటంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 


Updated Date - 2022-06-29T06:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising