ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు ఎలా పోయినా.. మనం దోచుకుందామనే విధంగా వైసీపీ పాలన: Devineni

ABN, First Publish Date - 2022-01-11T19:32:32+05:30

ప్రజలు ఎలా పోయినా.. మనం దోచుకుందామనే విధంగా వైసీపీ పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రజలు ఎలా పోయినా.. మనం దోచుకుందామనే విధంగా వైసీపీ పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ఆదాయాన్ని పతనావస్థకు చేర్చారని విమర్శించారు. డ్వాక్రా మహిళలు, విద్యార్ధులకు ఇవ్వాల్సిన సొమ్ములను కూడా వెనక్కి లాక్కున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి దిగుతారా.. ధరలు తగ్గిస్తారా అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. సంక్రాంతి పండుగ సమయంలో కనీసం పప్పులు కూడా వండలేని స్థితిలో పేదలు ఉన్నారన్నారు. చంద్రబాబు గతంలో ప్రత్యేకంగా పండుగలకు కానుకలు ఇచ్చారని దేవినేని ఉమా గుర్తుచేశారు. 

Updated Date - 2022-01-11T19:32:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising