ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుళాయి కనెక్షన్‌ ఇవ్వలేదు.. రూ.18 వేలు కట్టమంటే ఎలా?

ABN, First Publish Date - 2022-01-29T06:08:43+05:30

కుళాయి కనెక్షన్‌ ఇవ్వకుండానే రూ. 18వేలు కట్టామంటున్నారని మంత్రి పేర్ని నానికి మచిలీపట్నం నగరంలో 7వ డివిజన్‌కు చెందిన ఉమ్మిడిశెట్టి రాధిక ఫిర్యాదు చేశారు.

మంత్రి పేర్ని నానీతో మాట్లాడుతున్న ఫిర్యాదుదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి పేర్ని నానీకి బాధితురాలి మొర

మచిలీపట్నం టౌన్‌, జనవరి 28 : కుళాయి కనెక్షన్‌ ఇవ్వకుండానే రూ. 18వేలు కట్టామంటున్నారని మంత్రి పేర్ని నానికి మచిలీపట్నం నగరంలో 7వ డివిజన్‌కు చెందిన ఉమ్మిడిశెట్టి రాధిక ఫిర్యాదు చేశారు. మంత్రిని శుక్రవారం పలువురు కలసి తమ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఎనిమిదేళ్లుగా కుళాయి కనెక్షన్ల కోసం తిరుగుతున్నానని రాధిక తన గోడు వినిపించుకున్నారు. 38వ డివిజన్‌కు చెందిన ఒక విద్యార్ధి కార్పొరేట్‌ స్కూల్‌ యాజమాన్యం పదో తరగతి సర్టిఫికెట్‌ ఇవ్వటంలేదని మంత్రికి తెలిపారు.  కుళాయిల్లో కలుషితమై తాగునీరు వస్తోందని గుండుపాలెం గ్రామానికి చెందిన  మహిళ మంత్రికి ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2022-01-29T06:08:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising