ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనసీమకు Ambedkar పేరు పెట్టడాన్ని ప్రభుత్వం రాజకీయం చేస్తోంది: Shravan Kumar

ABN, First Publish Date - 2022-06-01T19:49:20+05:30

కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ఈ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని శ్రవణ్ కుమార్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada: కోనసీమకు బాబా సాహెబ్ అంబేద్కర్ (Ambedkar) పేరు పెట్టడాన్ని ఈ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ (shravan kumar) విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ పేర్ల ద్వారా రాజకీయం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తోందని, కొవ్వొత్తుల ప్రదర్శన చేద్దామని పోలీసులకు అనుమతి కోరితే.. తమ పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఛలో విజయవాడకు పిలుపు ఇవ్వలేదని.. శాంతియుత ర్యాలీ (rally)కి పిలుపు ఇచ్చామన్నారు. అంబేడ్కర్ సమాజం కోసం రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ఆయన కోసం చేసే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ర్యాలీ చేసే అధికారం తమకు లేదా? అని శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. 

Updated Date - 2022-06-01T19:49:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising