ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త రైలు మార్గంతో నష్టపోతాం : కలెక్టర్‌కు రైతుల వినతి

ABN, First Publish Date - 2022-09-13T07:15:20+05:30

తమ పొంట పొలాల్లో నుంచి కొత్త రైల్వే మార్గం వేయడం వల్ల నష్టపోతామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావును రైతులు స్పందనలో కలిసి వినతిపత్రం అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం రూరల్‌ : తమ పొంట పొలాల్లో నుంచి కొత్త రైల్వే మార్గం వేయడం వల్ల నష్టపోతామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావును  రైతులు స్పందనలో కలిసి వినతిపత్రం అందించారు. కొత్త రైల్వే మార్గం వేస్తే తాము  పంట భూములు కోల్పోతామని, పశువులకు మేత లేకుండా పోతుందని,  ప్రత్యామ్నాయ మార్గంలో పాత లైన్‌ ఉన్న కొండపల్లి, ఎర్రుపాలెం మీదుగా ఖమ్మం జిల్లాకు రైల్వే మార్గం చేసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.  రైతులు ఒరుగు సాంబశివరావు, అలవాల రామకృష్ణా రెడ్డి, బొమ్ము రెడ్డి శ్రీనివాస రెడ్డి, జోనబోయిన జమలయ్య, కోట వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-13T07:15:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising