పదిహేనేళ్ల లీజుకు ఆర్టీసీ స్థలాలు
ABN, First Publish Date - 2022-12-10T01:16:27+05:30
జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఖాళీగా ఉన్న స్థలాలను 15 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వనున్నట్టు జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్ జి.నాగేశ్వరరావు తెలి పారు.
మచిలీపట్నం టౌన్, డిసెంబరు 9: జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఖాళీగా ఉన్న స్థలాలను 15 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వనున్నట్టు జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్ జి.నాగేశ్వరరావు తెలి పారు. ఆసక్తి ఉన్న వారు 7382893920కు ఫోన్ చేయాలని సూచించారు.
Updated Date - 2022-12-10T01:16:28+05:30 IST