ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి పట్ల జగన్ కక్షపూరితంగా వ్యవహరించారు: సీపీఐ రామకృష్ణ

ABN, First Publish Date - 2022-03-04T19:09:34+05:30

ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలనేది ప్రజల ఆకాంక్ష అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం మందడంలో రైతుల శిబిరంలో ఆయన మాట్లాడుతూ అమరావతి పట్ల జగన్ కక్షపూరితంగా వ్యవహరించారని విమర్శించారు. జగన్‌కు చంద్రబాబుపై కోపం ఉంటే ఆయనపై చూపించుకోవాలన్నారు. ఇక మంత్రి బొత్స సత్యన్నారాయణ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలీదన్నారు. రాజధాని గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాలు లేవా? అని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం జగన్ హైకోర్టు తీర్పును గౌరవించాలని రామకృష్ణ సూచించారు.

Updated Date - 2022-03-04T19:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising