ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థినులకు నాణ్యమైన భోజనం పెట్టాలి: దిల్లీరావు

ABN, First Publish Date - 2022-12-13T01:41:04+05:30

విద్యార్థినులకు నాణ్యమైన భోజనం పెట్టడంతో పాటు గుణాత్మక విద్యను అందించాలని కొండపల్లి గిరిజన గురుకుల పాఠశాల సిబ్బందికి ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండపల్లి గిరిజన గురుకుల పాఠశాలలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 12: విద్యార్థినులకు నాణ్యమైన భోజనం పెట్టడంతో పాటు గుణాత్మక విద్యను అందించాలని కొండపల్లి గిరిజన గురుకుల పాఠశాల సిబ్బందికి ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు ఆదేశించారు. కొండ పల్లి మున్సిపాలిటీలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన సోమ వారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థినులతో ముచ్చటించారు. వసతిగృహంలో వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ సూర్యారావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T01:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising