ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తపాలాశాఖ ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలి

ABN, First Publish Date - 2022-08-11T06:08:16+05:30

తపాలాశాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గ్రూపుసీ పోస్టుమ్యాన్‌, ఎంటీఎస్‌ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్‌ పోస్టాఫీసు కార్యాలయం వద్ద నిరసన

తిరువూరు, ఆగస్టు 10: తపాలాశాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గ్రూపుసీ పోస్టుమ్యాన్‌, ఎంటీఎస్‌ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.  సబ్‌పోస్టాఫీసు వద్ద నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ యూనియన్‌ పిలుపు మేరకు బుధవారం  నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు పోస్టాఫీసులను ప్రైవేటీకరించడంతోపాటుగా, తపాలాశాఖ ఖాతాలన్నింటినీ ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంకునకు తరలించడం దారుణమన్నారు. తపాలాశాఖపై ప్రజకు ఉన్న నమ్మకాన్ని ప్రభుత్వాల తొందరపాటు నిర్ణయాలతో వమ్ము చేస్తున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  ప్రైవేటీకరణ యోచనను ప్రభుత్వం విరమించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో షేక్‌ రఫీవుద్దీన్‌, కె.రమేష్‌నాయక్‌, ఎన్‌.వెంకటరావు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T06:08:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising