ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూలై 4న భీమవరానికి ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2022-07-03T18:13:35+05:30

కృష్ణా: ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. భీమవరంలో జూలై 4వ తేదీ నిర్వహించే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 150 జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. మోదీ పర్యటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా:  ఏపీలో ప్రధాని మోదీ  పర్యటించనున్నారు. భీమవరంలో జూలై 4వ తేదీ నిర్వహించే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 150 జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు.  మోదీ పర్యటన నేపథ్యంలో  జూలై 3 వ తేదీ అధికారులు ట్రయిల్ రన్ నిర్వహించారు.  విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎస్పీజీ బలగాలు విమానాశ్రయం పరిసరాలను  క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ప్రధాని రాక దృష్ట్యా విమానాశ్రయం పరిసరాల్లో  పోలీసులు 144 సెక్షన్  విధించారు.


Updated Date - 2022-07-03T18:13:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising