ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి

ABN, First Publish Date - 2022-09-28T06:23:59+05:30

సమగ్ర భూ సర్వే పూర్తి చేసుకున్న రైతుల నుంచి వారికి సంబంధించిన ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలని రెవెన్యూ అధికారులను తిరువూరు ఆర్డీవో ప్రసన్నలక్ష్మి ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో ప్రసన్నలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సమగ్ర భూ సర్వేపై సర్వేయర్లు, రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆర్డీవో ప్రసన్నలక్ష్మి

గంపలగూడెం: సమగ్ర భూ సర్వే పూర్తి చేసుకున్న రైతుల నుంచి వారికి సంబంధించిన ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలని రెవెన్యూ అధికారులను తిరువూరు ఆర్డీవో ప్రసన్నలక్ష్మి ఆదేశించారు.  గంపలగూడె తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం సమగ్ర భూ సర్వేపై సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ ఫొటోలు అప్‌లోడ్‌ కార్యక్రమాన్ని రెండు రోజుల్లో పూర్తిచేయాలన్నారు. డీటీ రాధికారాణి, ఆర్‌.ఐ మోహన్‌రావు, వీఆర్వోలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-28T06:23:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising