ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

ABN, First Publish Date - 2022-01-24T05:45:31+05:30

బందరు మండలం సుల్తానగరం గొల్లపాలెంలో బాలాజీ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 473 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని తహసీల్దార్‌ సునీల్‌బాబు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.

బియ్యాన్ని సీజ్‌ చేసిన తహసీల్దార్‌ సునీల్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌ : బందరు మండలం సుల్తానగరం గొల్లపాలెంలో బాలాజీ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 473 క్వింటాళ్ల పీడీఎస్‌  బియ్యాన్ని తహసీల్దార్‌ సునీల్‌బాబు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.  బియ్యంతో పాటు బాపూజీ ఇంటి వద్ద ఉన్న మరో 100 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేసినట్లు తహసీల్దార్‌ తెలిపారు.


Updated Date - 2022-01-24T05:45:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising