ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాకు పద్మం

ABN, First Publish Date - 2022-01-26T07:11:16+05:30

తిరువూరుకు చెందిన నాదస్వర విద్యాంసుడు షేక్‌ హసన్‌ సాహెబ్‌కు పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాదస్వర విద్వాంసుడు హసన్‌ సాహెబ్‌కు పద్మశ్రీ

మరణానంతరం ప్రకటించిన కేంద్రం


విజయవాడ కల్చరల్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : తిరువూరుకు చెందిన నాదస్వర విద్యాంసుడు షేక్‌ హసన్‌ సాహెబ్‌కు పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఆయన గంపలగూడెం మండలం గోసవీడులో 1930లో జన్మించారు. నాదస్వరంలో తన ముద్రను వేసుకున్న ఆయన పేరు గోసవీడు షేక్‌ హసన్‌గా మారిపోయింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన చిన మౌలా సాహెబ్‌ వద్ద ఈయన నాదస్వర విద్యను అభ్యసించారు. భద్రాచలం, యాదగిరిగుట్ట దేవాలయాల ఆస్థాన విద్యాంసుడిగా చాలా కాలం పనిచేశారు. గత ఏడాది జూన్‌ 24వ తేదీన హసన్‌ తుదిశ్వాస విడిచారు. 

Updated Date - 2022-01-26T07:11:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising