ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్షనర్లకు నష్టం కలిగించేలా జీవోలు

ABN, First Publish Date - 2022-01-23T05:58:35+05:30

నూతన పీఆర్సీ, ఇతర జీవోలు పెన్షనర్లకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పెడన మండల విశ్రాంత ఉద్యోగుల సంఘ ప్రతినిధులు శనివారం తహసీల్దార్‌ పి.మధుసూదనరావుకు వినతిపత్రం అందజేశారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న పెన్షనర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విశ్రాంత ఉద్యోగుల సంఘం

పెడన, జనవరి 22: నూతన పీఆర్సీ, ఇతర జీవోలు పెన్షనర్లకు నష్టం కలిగించే  విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పెడన మండల విశ్రాంత ఉద్యోగుల సంఘ ప్రతినిధులు శనివారం తహసీల్దార్‌ పి.మధుసూదనరావుకు వినతిపత్రం అందజేశారు. జీవోలను రద్దు చేయాలని, అశుతో్‌షమిశ్రా ఇచ్చిన పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలన్నారు. పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించి అన్ని బిల్లులను వెంటనే క్లియర్‌ చేయాలని కోరారు. కొత్త ఫణిభూషణరావు, మట్టా రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-23T05:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising