ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళీమాతకు పట్టువస్త్రాల సమర్పణ

ABN, First Publish Date - 2022-09-26T06:06:57+05:30

కాళీమాతకు పట్టువస్త్రాల సమర్పణ

పట్టువస్ర్తాలు తీసుకెళుతున్న కృష్ణలంక సీఐ ఎం.వి.దుర్గారావు దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణలంక: త్రిశక్తిపీఠంలోని కాళీమాతకు కృష్ణలంక సీఐ ఎం.వి.దుర్గారావు దంపతులు ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మవారికి తొలిసారిగా కృష్ణలంక పోలీసులు పట్టువస్ర్తాలు సమర్పించాలని నిర్ణయించారు. ఇక నుంచి ఏటా శరన్నవరాత్రుల ప్రారంభానికి ముందురోజు కృష్ణలంక ఎస్‌హెచ్‌వోగా ఉన్న సీఐ కాళీమాతకు పట్టువస్ర్తాలు సమర్పిస్తారని సీఐ దుర్గారావు తెలిపారు. ఆలయ కమిటీ కార్యవర్గసభ్యులు జి.పుల్లయ్య, కొప్పురావూరి జగదీష్‌కుమార్‌, తుర్లపాటి మల్లేశ్వరరావు, గొల్లపూడి సత్యనారాయణ, మానేపల్లి వెంకటసుబ్బారావు, విజయ్‌కిరణ్‌, పెరుమాళ్ల సుబ్బారావు, కొనకళ్ల శేషసాయి పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-26T06:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising