ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు అండగా ఉండాలని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశాం: లోకేష్

ABN, First Publish Date - 2022-02-16T00:10:35+05:30

ప్రజలకు అండగా ఉండాలని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశాం: లోకేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రజలకు అండగా ఉండాలని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశామని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. 25 ఏళ్లగా ప్రజలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ సేవలందిస్తోందని తెలిపారు. విద్యా, వైద్యం, ఉపాధి రంగాల్లో ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ‌లతో లక్షలాది మంది లబ్ధిపొందారని చెప్పారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండ‌గా నిలిచిందన్నారు. దాత‌లంద‌రికీ ట్రస్ట్‌ సిల్వర్‌జూబ్లీ వేడుక‌ల సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-02-16T00:10:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising