ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: వైసీపీ ఎంపీ భరత్‌పై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలి: ముప్పాళ్ల

ABN, First Publish Date - 2022-10-20T19:38:04+05:30

అమరావతి రైతుల పాదయాత్ర పై దాడి చేయడం దుర్మార్గమని ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): అమరావతి (Amaravathi) రైతుల పాదయాత్ర (Padayatra)పై దాడి చేయడం దుర్మార్గమని, వైసీపీ ఎంపి మార్గాని భరత్ (Margani Bharat) చర్యలపై సీఎం జగన్ (CM Jagan) క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు (Muppalla Nageswara Rao) డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు రైతులను రెచ్చ గొట్టాలని‌ చూస్తున్నారని, మహిళపై రాళ్లు వేయించి‌ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. అమరావతి ఏకైక రాజధాని అనేది తమ జాతీయ సమావేశాల్లో తీర్మానం చేశామని చెప్పారు. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాలపై పోరాటం ‌కొనసాగిస్తామని, దేశంలో కమ్యూనిస్టు ప్రాబల్యాన్ని పెంచేలా ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని ముప్పాళ్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Updated Date - 2022-10-20T19:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising